ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఎంపీ నివాసంలో అధికార�
MP Sanjay Singh: రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈ విచారణ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాన�
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి మూడున్నరేండ్లయినా బండి సంజయ్ ఒరగబెట్టిందేమీ లేదు. రాష్ట్రం గురించి, కనీసం తన నియోజకవర్గం గురించి ఏ రోజైనా.. ఏ భాషలోనైనా మాట్లాడిండా..? ఆయన అన్న ట్టు రాష్ట్రంలో, కరీంనగర్ జిల�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దోపిడీ శాఖగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్లు, బదిలీల విషయంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై ఆప్ సర్కార్ పోరుబాటకు సిద్ధ�
ప్రధాని మోదీ విద్యార్హతపై ఆప్ మరోసారి విమర్శలు చేసింది. దర్యాప్తు జరిపితే మోదీ డిగ్రీలు నకిలీవని రుజువవుతాయని పేర్కొంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. మోదీ డిగ్రీలు నకిలీవని �
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుత్తూ ద
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంలో ఉంటామని పైకి చెప్తూనే ప్రత్యర్థి పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. పది మంది �
ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన రత్నేష్ మిశ్రా.. సంజయ్సింగ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. మా ఎంపీ చెప్పేవన్నీ అబద్దాలే అని కొట్టిపారేస్టున్నారు. అంతేకాకుండా ఆయన రామ్ ద్రోహి అ�