దుబ్బాక అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన కొత్త ప్రభాకర్రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వరుసగా రెండుసార్లు మెదక్ ఎంపీగా, ఇప్పు డు దుబ్బాక ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు తన సమీప ప్ర�
దుబ్బాక అంటే మెట్ట ప్రాంతం. పడావు పడ్డ భూములు. ఇంకిపోయే బోర్లు. సాగునీటి కోసం తండ్లాడిన రైతాంగం. కానీ, స్వరాష్ట్రం తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ ప్రాంతంలో అన్నదాతలు, బీడీ , చేనేత, గీత కార్మికుల ఆక్�
నేను పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ దుబ్బాక. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన ఆ చదువు, భిక్షనే కారణం. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రజలను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతామని, 1956లో చేసిన తప�
Prabhakar Reddy | మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి గర్హనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని మంత్రి ఖండించారు. ఓడిపోతున్నామనే అక్కసుతో దాడ�
ష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు బక్కి వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, �
క్రీడలతో ఆరోగ్యం చేకూరు తుందని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ (సీసీఎల్)ను ఆదివారం ప్రారంభించారు.
సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరు వరకు రైళ్లు ప్రారంభించడంతో పాటు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు, బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఉ�
MP Kotha Prabhakar Reddy | ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణలో వచ్చేది కేసీఆర్ సర్కారేనని మెదక్ ఎంపీ , బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి(MP Kotha Prabhakar Reddy) ధీమాను వ్యక్తం చేశారు.