రాహుల్గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా ఆదిబట్లలో ప్లాట్లు ఆక్రమించిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ఓ కబ్జాకోరు అని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం
కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ డ్రామాలేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్ మండలం తారా
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో భువనగిరి పట్�
‘క్యామ మల్లేశ్ బడుగు బలహీన వర్గాల వ్యక్తి. మంచి మనిషి.. పట్టుదల, నిజాయితీ ఉన్న వ్యక్తి. గెలిస్తే 24గంటలు పనిచేసే నాయకుడు. అభివృద్ధి చేస్తారు. ఆస్తిపాస్తులు ఉన్నోడు. డబ్బుల కోసం పాకులాడేటోడు కాదు. చదువుకున్�
‘చౌటుప్పల్కు ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి తన్నుకుపోయింది. ప్రపంచంలోనే అత్యధిక శాతం ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న ఉమ్మడి నల్లగొండపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నది. ఈ ప్రాంత ప్రజల శ్�
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడండి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులు పరిశీలించండి.. అమలుకాని హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్�
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు.
కారు పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. ద్విముఖ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. ఓ వైపు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తూనే.. మరో వైపు పార్�
ఎంపీ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేస్తామని బీఆర్ఎస్ కొంగరకలాన్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన అభ్యర్థికి మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానం కల్పించారు. నియోజకవర్గం ఇప్పటి వరకు నల్లగొండ, తర్వాత భువనగిరి పార్లమెంట్ పర�