పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆగ్రోస్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో గు�
వైఎస్ వివేకానందా రెడ్డి ని హత్య చేసిన నిందితులు మళ్లీ చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి (Raghuveer Reddy) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. అబద్ధాల పునాదులపై అధికారం చేపట్టిన కాంగ్ర
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్�
కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ సీటు కొరకురాని కొయ్యగా మారింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలో దింపిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారంలో పూర్తిగా వెనుకబడినట్టు అంతర్గ
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని, నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కన్నా ముందే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా హైదర
TDP Candidate | ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ(TDP) ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం 13 మంది ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.