నిరంతర శ్రామికుడిగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మరోసారి కూడా గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల మధ్యనే ఉంటూ
కల్లూరులో బుధవారం జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. కల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ తదితరా�
సత్తుపల్లి నియోజకవర్గం తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లికి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖా మ�
సత్తుపల్లి బస్టాండ్ దగ్గరలో జీప్లస్-1 తరహాలో ఆధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించతలపెట్టారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మున్నేరు వరదల్లో జరిగిన ముంపు నష్టంపై సమగ్ర సర్వే చేపడుతున్నామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. దానితోపాటు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, ముంపునకు గురైన సాగుభూముల వివర�
తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్పై అభిమానం చాటుకున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ.
సీఎం కేసీఆర్ విజన్తోనే రాష్ట్రంలో నీళ్లూ నిధులు నియామకాలు సాధ్యమయ్యాయని, కేసీఆర్ను మూడోసారి సీఎంని చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. గంగారంలో
ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాలకు దిశ, దశ నిర్దేశించే విధంగా జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావే�