కాంగ్రెస్ దుర్మార్గ పాలనతో 100 రోజుల్లోనే తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామంటే నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే పాలన చేతగాక కాంగ్రెస్ నేతలు చి
తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించింది కాంగ్రెస్సేనని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 2014కు ముందున్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
సాగర్ ఎడమ కాల్వ కింద పంటలను ఎండబెట్టి, కృష్ణా జలాల పంపిణీని కేంద్రానికి అప్పగించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు.
కృష్ణా జలాలపై హక్కులు రాష్ర్టానికే ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం తగదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్స�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు కట్టుబడి ఉండడంతోపాటు జనం సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
మణిపూర్లో జరుగుతున్న అమానవీయ, హింసాత్మక సంఘటనలపై కేంద్రం స్పందించాలని, పార్లమెంట్లో చర్చించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో రెండోరోజైన శుక్రవారం
సీఎం కేసీఆర్ అన్ని రంగాలతోపాటు క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారుల్లో చైతన్యం తెచ్చేందుకే వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.