విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులు మృతి చెందిన ఘటన తాడూరు మండలంలోని తుమ్మలసూగూరులో గురువారం ఉ దయం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలసూగూరు గ్రామానికి చెందిన
ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరాలో ముంబయి జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్ వివరాల ప�
Vikarabad | చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా ఆ విషయం తెలిసి అతని తల్లి కుప్పకూలి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లిలో జరిగింది. లింగంపల్లికి చెందిన మ్యాకల శ్రీశైలం(34) గత నెల
ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లీకుమారుడు మృతిచెందిన ఘటన మండలంలోని 44నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
విద్యుత్షాక్తో తల్లీకొడుకు మృతి చెందిన ఘటన గురువారం శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మహిపాల్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మం డలంలోని ఉసిరికపల్లి గ్రామానికి చెందిన నీరుడి మణ
తల్లీకొడుకు మృతిపై మిల్స్కాలనీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగశాయిపేటకు చెందిన తస్లీమ్ సుల్తానాతోపాటు తన ఏడు నెలల కుమారుడి మృతదేహాలు పర్వతగిరి మండలం అన్నారంషరీఫ్ దర్గా చ�
బైక్పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద తీవ్రగాయాలతో బయటపడగా,