క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లకు మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి గు�
ఉస్మానియా యూనివర్సిటీ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో హైదరాబాద్ ప్రజలను బీజేపీ వంచించిందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నోటికొచ్చిన
ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్లోని పలు కాలనీలలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి బుధవారం పర్యటించారు. డివిజన్లోని కింతి కాలనీ, వినోబానగర్ తదితర ప్రాంతాల్లో ఆమె స్థానికులతో మాట్లాడి
ఉస్మానియా యూనివర్సిటీ: పారిశుద్ధ్య కార్మికులు ముందు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి సూచించారు. కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం తగిన జాగ్రత్తలు త
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో పాఠశాల ఆవరణలను శుభ్రం చేయడంతో పాటు శానిటేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తార్నాక డివిజన్లోని �
ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్ చింతల్ బస్తీ (విజయ డెయిరీ సమీపంలో)లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట
పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం సమస్యలపై నిరంతరం నిఘా ఉంచాలి పట్టణ ప్రగతి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఉస్మానియా యూనివర్సిటీ/నేరేడ్మెట్/గౌతంనగర్/ వినాయక్నగర్, జూలై 3: పట్టణ రూపురేఖలను మా�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 1: సీఎం కేసీఆర్ దళిత పక్షపాతి అని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి కొనియాడారు. ‘దళిత సాధికారత పథకం’ ప్రవేశపెట్టినందుకు గాను తార్నాక డివిజన్ లాలాపేటలోని జయశంకర్
ఉస్మానియా యూనివర్సిటీ/గౌతంనగర్/మల్కాజిగిరి/వినాయక్నగర్/నేరేడ్మెట్, జూలై 1: పట్టణ ప్రగతిని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పిలుపునిచ్చారు. ప�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 30 : తల్లిదండ్రులందరూ వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి పిలుపునిచ్చారు. తార్నాక డివిజన్ లాలాపేటలోని గడి స్కూల్లో ‘మ
వారి విధులకు సహకరించాలి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పిలుపు ఉస్మానియా యూనివర్సిటీ, మే 22: కంటికి కనబడని కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సేవలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలంతా సహకరించాలని నగర డిప్యూటీ
అంబర్పేట, మే 13: కరోనా బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. గురువారం అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకు�