మూసీ పునరుద్ధరణే సర్కారు లక్ష్యమా.. అందులో భాగమే ఈ వ్యూహమా.. అంటే అవుననే అంటున్నారు మూసీ వరద బాధితులు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేద�
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్ఘాట్, మూసారాంబాగ్లు పోటెత్తిన వరద ప్రవాహంతో ఉలిక్కిపడ్డాయి. అకస్మాత్తుగా వచ్చి చుట్టేసిన వరద తాకిడికి ఇండ్లలోంచి బయటకు రాలేక జనం తల్లడిల్�
మూసీ నదిపై రూ.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతు�
Moosarambagh | ఎగువన భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది.
Musi river | రంగారెడ్డి, వికారాబద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది.