జిల్లాలోని పలు మండలాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతోపాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయ�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యుత్తుశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని
వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ కాల పరిమితి పంటలను ఎంచుకోవాలని, వాతావరణ విభాగం అధికారులు సూచించిన విధంగా పంట
ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. రెండు వారాలుగా రాయలసీమలో తిష్టవేసిన రుతుపవనాల్లో స్వల్ప కదలిక మొదలైంది. ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్ల�
మర్పల్లి, ఆగస్టు 4 : వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రజలకు సూచించారు. గురువారం మర్పల్లి మండలం షాపూర్తండాలో మీతో-న�
11న బంగాళాఖాతంలో అల్పపీడనం హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నైరుతీ రుతుపవనాలు రెండు రోజులుగా మందగించాయి. కేరళ తీరం నుంచి ముందుకు కదలిన రుతుపవనాలు ఈ నెల 6 వరకు చురుకుగా ఉన్నాయి. ఆ తరువాత పశ్చిమ గాలులు బలంగ�
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలు అత్యధికంగా అమనగల్లో 11.98 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రెండుమూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవే