ఫ్యాక్ట్ చెకర్ జుబేర్ స్పష్టీకరణ న్యూఢిల్లీ, జూలై 22: తన పని తాను చేసుకుపోతానని, అందులో ఎటువంటి మార్పు ఉండదని ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ శుక్రవారం స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లపై మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్లో నమో�
హిందూ దేవతలపై 2018 అభ్యంతరకర ట్వీట్ కేసులో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబేర్కు బెయిల్ లభించింది. హిందూ దేవతపై చేసిన "అభ్యంతరకరమైన" ట్వీట్కు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్
న్యూఢిల్లీ : తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఆరు కేసులను కొట్టివేయాలంటూ ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూపీలోని ముజఫర్నగర్, ఘజియాబాద్, సీతాపూర్�
వివాదాస్పద ట్వీట్ను పోస్ట్ చేసిన కేసులో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించాడు.
అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు శనివారం తోసిపుచ్చింది. 2018లో అభ్యంతరకర ట్వీట్ కేసుకు సంబంధించి జుబేర్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలిం�
అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్, ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్ట్లపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్�
న్యూఢిల్లీ: మహమ్మద్ జుబేర్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. 2018లో చేసిన ఓ ట్వీట్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా తొలుత ట్వీట్ చేసింది ఇతనే. ఫ్య�