తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహించారు. ప్రతి గ్రామంలో బోనాలు, బతుకమ్మ, సహపంక్తి భోజనాల కార్యక్రమాలు కొనసాగాయి.
గొర్రెల పంపిణీ పథకం ద్వారా రెండో విడతలో సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. త్వరలోనే 17 వేల మంది లబ్ధిదారులతో సభ
బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఆటాపాటలతో సభా ప్రాంగణాలు సందడిగా మారుతున్నాయి.
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 16 వరకు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రె�