సీపీఎస్ విద్రోహదినమైన సెప్టెంబర్ 1న సీపీఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హ�
ఉపాధ్యాయుల సమస్యలపై తొందరలోనే ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. బోనకల్లులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రభుత్వానికి, ఉద్యోగ - ఉపాధ్యాయ- పెన్షనర్ల సంఘాలకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
MLC sripal reddy | నారాయణ పేట పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.జనార్దన్ రెడ్డి, పి వెంకట్ రెడ్డి గౌరవ అధ్యక్షులు తిరుపతి ఇటీవలే నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తె