రాష్ట్ర బీజేపీలో హనుమాన్ జయంతి రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బుజ్జగించే పనిలో కాషాయ పార్టీ తలమునకలైం�
రాష్ట్ర శాసనమండలిలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో రెండు ఉపాధ్యాయ స్థానాలు కాగా, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానం ఉన్నాయి. వీటి ఎన్నికకు సంబం�
నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటరు నమోదుకు పెద్దగా స్పందన రాలేదు. తగిన ప్రచారం లేక కొందరు, ఈసీ నిబంధనల మూలంగా మరికొందరు ఆసక్తి చూపలేదు. ఈసీ ఆదేశాలను బూచీగా
తెలంగాణలో మరో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆయా చోట్ల ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయ
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్కు విజ్ఞప్తిచేశారు.
గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోటాలో ఎమ్మెల్సీల భర్తీకి ప్రతిపాదనలు పంపించవద్దని గవర్నర్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వా
రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం రేపు అధికారికంగా ప్రకటన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణతో పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవ ఎన్నిక రంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): ఎమ్మెల్యే కో�