MLC Polls | రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇందులో నల్లగొండ(నల్లగొండ-వరంగల్-ఖమ్మం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 93.55 శాతంతో అత్యధికంగా పోల�
పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఎన్నికల నియోజకవర్గ పరిశీలకుడు కటికం సత్త
‘రైతులు, మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతోపాటు యువతను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో యువత, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుం�
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి రాకేష్ సచన్ ఓటర్లను ఉద్దేశించి మీకు మద్యం కావాలా..అధికారం కావాలా తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
తొలగిపోయిన ఎన్నికల కోడ్ ఆటంకాలు ఊపందుకోనున్న ప్రభుత్వ కార్యక్రమాలు సీఎం వరుస సమావేశాలు, పర్యటనలు 17న పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం 18న దళితబంధుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష 19న వనపర్తి, 20న జనగామ జిల్�
ఎన్నికలేవైనా టీఆర్ఎస్దే పైచేయి ఎమ్మెల్సీ పోరులో కూచకుళ్ల, కశిరెడ్డి విజయం ఖాయం తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది వలసల జిల్లాకే వలసలు వచ్చే స్థాయికి.. సిట్టింగ్ ఎమ్మెల్సీలను ఎంపిక చేసిన సీఎం క�
23 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఓటర్లు 9,802 l 10న పోలింగ్ l 14న కౌంటింగ్ హైదరాబాద్, నవంబరు 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల తుదిఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. రాష్ట్రంలో