ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ పల్లెసీమల్లో ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్�
బీఆర్ఎస్ సర్కారులోనే రైతులు భరోసాగా బతుకుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతును రాజు చేసిందని అన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను తీర్చిదిద్ది అన్ని రంగాల్లో అభి�
పాలేరు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్దేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మండలంలోని చేగొమ్మలో బీఆర్ఎస్ నాయకుడు మల్లీడ�
దేశంలో మతోన్మాద బీజేపీ విధానాలను ఎదుర్కొనే లక్ష్యంతో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులతో కలిసి పనిచేస్తామని, తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా తమకు ఇదే విషయాన్ని ఆదేశించారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకులాల సొసైటీ ఇంటర్ లీగ్ పోటీలు మొదలయ్యాయి. పోటీలను సోమవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించా
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎంఎల్సీ గా గెలుపొందిన తరువాత తాతా మధు సోమవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కృతజ�
ఖమ్మం: హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విస్త్రృత స్థాయి సమావేశంలో ఎంఎల్సీ తాతా మధు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్సీ అభ్యర్థిగ�
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ ఎంఎల్సీ అభ్యర్ధిగా తాతా మధుసూధన్ గెలుపొందిన సందర్బంగా బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ను ఆయన నివాసంలో తాతా మధు మార్యదపూర్వకంగా కలిసి తన గెలుపుకోసం �
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తాతా మధుసూధన్ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి స్వగృహంలో మంత్రి ప�