ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఆ రెండు పార్టీలది అనైతిక వాదన అని, రాజకీయం కోసం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులపై బురద జల్లుతున్నాయని మాజ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణ�
ఎమ్మెల్సీ కవితకు బెయి ల్ మంజూరు రావడంతో మంగళవారం మా జీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. శివాజీ చౌక్ వద్ద టపాసులు కాల్చి ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా పెద్ద �
ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ ఆధ్వర్యంలో బాణాసంచా కా ల్చి సంబురాలు జరుపుకొన్నార�
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తప్పుడు కేసు నమోదు చేసి ఐదు నెలలు జైలులో ఉంచిన తర్వాత న్యాయం గెలిచిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ సంబురాలు జరుపుకున్నది. మంగళవారం సాయంత్రం మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ దళం ఆనందపడుతున్నది. రాజకీయ దురుద్దేశంతో మద్యం కేసులో అన్యాయంగా ఇరికించి, అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షిస్తున్నది.