అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో మరో సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు 4న ఎన్నికల నోట�
రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారించగా ఊహించని విధంగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వి డుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస
స్వార్థప్రయోజనాల కోసం బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ పార్టీకి కాకుండా తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు వరప్రదాయిని అని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్ఎల్ఐ పనులు ముందు
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే దేశం గర్విచదగ్గ స్థాయిలో తెలంగాణ నంబర్వన్ రాష్ట్రంగా ఎదిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్�
ఉమ్మడి పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నాడు కరెంట్ కష్టాలతో సతమతమైన చో ట.. స్వరాష్ట్రంలో వెలుగులు ప్రసరిస్తున్నాయన్నా రు. �
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల సంబురం నెలకొన్నది. ఉమ్మడి జిల్లాలో రోజూ కొన్ని చోట్ల సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివా�