ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించాలని, విద్యా రంగం బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రెండో �
రాష్ట్రంలో ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో మరోసారి రాజకీయ సందడి నెలకొననున్నది. మార్చిలో ఒక శాసనమండలి పట్టభద్రుల స్థానం, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభ్యులకు ప్రత్యేక అంశాలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించా�
ఉద్యోగోన్నతుల అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జానకీపురం, రావినూతల, బో�
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, అక్కడే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో హెచ్ఎం రాయల వీరస్వామి అధ్యక్షతన శనివ�
పవిత్ర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థాన పరిధిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైటీడీఏ దివ్య విడిది (ప్రెసిడెన్సియల్ విల్లా)లో మాంసాహార భోజనం కలకలం రేపింది.
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అడ్డగోలుగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు.