నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం నిర్వహించే ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు. ఇందుకు సంబంధించి బైపాస్ రోడ్డు సమీపంలో సర్వం సిద్ధం చేశారు.
జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన జీ నర్సవ్వకు సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు
మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా కృషిచేస్తామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తన దత్తత గ్రామం మండలంలోని సూర్యాపూర్లో శనివారం ఆయన పర్యటించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక ప�
సాహిత్యరత్న అన్నబావుసాటే ఆశయాలను కొనసాగించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంఔద్రంలో అన్నబావుసాటే 103వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అన్నబావుసాటే విగ్రహానికి, చిత్రపటానికి ప
అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంల
దివంగత, మాజీ మంత్రి గడ్డెన్న సేవలు చిరస్మరణీయమని, ఆయన లోటు ఎన్నటికీ తీరదని పలువురు నాయకులు పేర్కొన్నారు. భైంసా మండలంలోని లింగా, దేగాం గ్రామాల్లో, మండల పరిషత్ కార్యాలయంలో గడ్డెన 19వ వర్దంతిని ఘనంగా నిర్వహ�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ
మన పథకాలతో లబ్ధిపొందుతూ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డ�