‘రాష్ట్ర ప్రభుత్వం 49 జీవోను ఆపేసింది.. ఒకవేళ ఈ జీవో ను మళ్లీ తెస్తే అధికార పార్టీ నుంచి మొట్టమొదటగా రాజీనామా చేసేది నేనే..’ అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Vedma Bojju Patel | అమర వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
MLA Bojju Patel | దస్నాపూర్ గ్రామంలో ఈనెల 29న జరిగే హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
MLA Vedma Bojju Patel | మండలంలోని గంగన్నపేట గ్రామంలోని రైస్ మిల్ వద్ద మహిళ సమాఖ్య సంఘం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను (Government School) నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని అలాగే గాలికివదిలేశారు. పెంబి మండల కేంద్రంలోని సర్కారు బడి శిథి
MLA Vedma Bojju Patel | మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపాన ఉన్న అక్కొండ లక్ష్మీ నరసింహ స్వామిని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లు ఆమోదానికి కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో కలిసి రాజ్భవన్లో గవర్నర్తో మంగళవార�