చెంచు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్, సార్లపల్లి మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ మానసికస్థితి సరిగా లేదని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో మ�
సీఎం రేవంత్రెడ్డి సొంత మండలమైన వంగూరులో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యే మండల నాయకులపై విరుచుకుపడటం చూసిన వారు నివ్వెరపోయారు. కల్వకుర్తి పట్టణంలోని ఓ రహస్య ప్రాంతంల�
అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమం గా నిర్మించిన కట్టడాలను బుధవారం అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించిన అన తి కాలంలోనే �
మండలంలోని కం సానిపల్లిలో గురువారం ఉపాధి హామీ పనుల కోసం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 18మందికి గాయాలు కాగా, అందు లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షు ల కథనం �