“ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీవి 420 మాటలే.. ఆరు గ్యారెంటీలు అబ్రకదబ్రే.. ఏడాది కావస్తున్నా వాటి ఆలోచనే లేదు.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు ఆ ధ్యాసే లేదు” అని మంథని మా
మంథనిలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. ఇదే కోవలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం ర�
అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ ఆడిట్ ఫారాలపై చర్చించారు.
KTR | హైదరాబాద్ : శాసనసభలో చేపట్టిన జీరో అవర్ అధికార, ప్రతిపక్షాల మధ్య సరదా పంచులతో సాగిపోయింది. మీ పార్టీలో పది మంది ఉండొచ్చు.. కానీ బయట రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రే ఉంటారు.. మీకు వేరే ముఖ�
KTR | వరద నష్టంపై సరైన ఆధారాలు లేకుండా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలపై శాసనసభలో స్వ�
Minister KTR | ఫార్మా సిటీలో భూములపై శ్రీధర్ బాబు అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఐ స్టాండ్ కరెక్టెడ్ అని అందంగా ఇంగ్లీష్లో చెప్తే ఎలా? అని కేటీఆర్ అడిగారు. చేసింది తప్పుడు ఆరోపణ.. ఉపసంహరించుకునేందుకు భేషజా�
‘ప్రభుత్వం పారదర్శకంగా గ్రామసభలో ఎంపిక చేసి పేదలకు డ బుల్బెడ్రూం ఇండ్లు ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేకే మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నడు’ అంటూ పెద్దపల్లి జిల్లా మంథని పోచమ్మవాడ డబ
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైద