MLA Rohitrao | గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే, డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు.
రాష్ట్రంలో ‘ఏక్ పోలీస్ విధానం’ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
అందరి ఆశీర్వాదం కావాలి అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మిస్ పండుగ సందర్భంగా మెదక్ చర్చి ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్, ప్రిసిబీటర్ ఇన్చార్�
శాంతికి ప్రతీక మెదక్ చర్చి అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు క్రిస్మ�
పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు, మహిళల పూనకాలు, బ్యాండ్మేళాల మధ్య మెదక్ పట్టణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మకు బోనాలు తీశారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం పట్టణ�