నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీందర్కుమార్ జెండా ఆవిష్కరించారు.
వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు చూశామని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదు.. 3 గంటలు సరిపోతదన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి అని నినదించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వ�
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం.. బలగమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ చందంపేట మండల ఆత్మీయ సమ్మేళనం
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.