MLA Padma Rao Goud | చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఏ ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రభుత్వానికి సూచించారు.
MLA Padma Rao Goud | సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్ర స్థానంలో నిలుపుతామని, నిధుల కొరతకు వెనుకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నార�
MLA Padma Rao Goud | గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు.
MLA Padmarao Goud | జంట నగరాల్లో బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల నిర్వహణ, ఐటీ రంగం పుర�
సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన తీగుళ్ల పద్మారావుగౌడ్ను సోమవారం రాత్రి పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.