మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వ్యవహార తీరు చర్చనీయాంశంగా మారుతున్నది. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. అంతకు మించిన దురుసు ప్రవర్తనతో తరచూ వార్త
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన కొర్విపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల కొర్విపల్లిలో �
బతుక మ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూన�
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వందల కార్లతో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్తూ.. కారు ఓపెన్టాప్పై ఆయన, అనుచరగణం చేసిన స్టంట్లపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తక్షణం ఎ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం మహాలక్ష్మి పథకాన్ని కలెక్టర్లు ప్రారంభించారు. ఇక ఆర్టీసీ పల్లెవెలుగు,ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. బస్సుల్లో ప్రయాణించ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరమని, మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, థర్డ్జెండర్లు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు.