కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. సొంత పార్టీ నేతల మధ్య వైరం నడుస్తున్నది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు వ్యవహారశైలితో విసిగిపోయిన నా�
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రౌడీల పాలన కొనసాగుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని రంగంపేటకు చెందిన మహ్మద్ అనీఫ్ కుటుంబాన్ని ఆయన శనివారం
క్రీడలతో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మండలంలోని పేట్సంగెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.
పురాతన కట్టడాలు చరిత్రకు సాక్ష్యాలు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. పునరుద్ధరణ పొందిన లింగంపేట మండల కేంద్రంలోని మనోహర్ వాటికా నాగన్న బావిని శుక్రవారం రాత్రి ఆయన ప్రారంభించారు.
చెరుకు రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అన్నదాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. బైబ్యాక్ ఒప్పందాల ముసుగులో రైతుల సమ్మతి లేకుండానే వారి పేరిట బ్యాంక�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు చేదు అనుభవం ఎదురైంది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.