MLA Koninty Manik Rao | తలసేమియా రోగులకు 15 నుంచి 20 రోజులకు ఒకసారి కచ్చితంగా రక్తం అవసరం ఉంటుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు వెల్లడించారు. రక్తం అందుబాటులో లేకపోతే రోగులు మరణించే అవకాశం ఉంటుందన్నారు.
MLA Koninty Manik Rao | దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు అన్నారు.
రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర�
MLA Koninty Manik Rao | తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
కోహీర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడంపై సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కోహీర్ పట్టణ వాసుల క�
బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరుతున్నానని తీన్మార్ మల్లన్న తప్పుడు వార్తను ప్రసారం చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్య�