ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయించలేదని పెద్దలింగాపూర్ రైతులు మండిపడ్డారు.
రంగనాయకసాగర్ ఎల్ఎం-6 కెనాల్ కిలోమీటరున్నర మేరకు కాలువ తవ్వి సాగునీళ్లివ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తామ ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్హెచ్ఎస్)గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
తమ గ్రామం మీదుగా ఇసుక లారీలను నడపొద్దని అన్నారం గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. దుమ్ము,ధూళి పెరిగి ఆరోగ్యం చెడిపోతున్నదంటూ శుక్రవారం గ్రామంలో ఇసుక లారీలను అడ్డుకొని ధర్నా చేశారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ల డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సంస్థల ఎన్నికల్లో తమకు మాదిగలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీ�