నాగార్జునసాగర్ కట్ట బలోపేతంపై సర్కారు దృష్టిసారించినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. డ్యామ్పై ఉన్న గుంతల పూ డ్చివేతకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
సరైన భోజనం అందడంలేదని, చదువు సరిగా చెప్పడంలేదని, పట్టించుకునే వారులేరని, తమను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారంటూ నల్లగొండ జిల్లా హాలియాలోని బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశా�
నందికొండలో నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో బౌద్ధ క్షేత్రంగా అగ్రస్థానంలో నిలుస్తుందని, ఆ దిశగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి క�
తరగతి గదిలోనే సమాజ నిర్మాణం ప్రారంభమవుతుందని, విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్కు బాటలు వేసిన పాఠశాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీ
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల గ్రామంలో గృహజ్యోతి పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ రివర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మండలంలోని పెద్దదేవులపల్లిలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభ�
పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. అనుముల మండలం తిమ్మాపురం, గుర్రంపోడ్ మండలంలోని తెరాటిగూడెం, చేపూర్, పాల్వాయి, తానేదార్పల్లి గ్రామాల్లో శనివారం �