MLA Arekapudi Gandhi | సుస్థిర పాలనతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ (Mla Gandhi) అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గంగారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు గంగారం సర్ప�
కార్యకర్తల భుజస్కందాలపైనే పార్టీ పురోగతి దిశగా సాగుతుందని.. నియోజకవర్గంలో అలాంటి కార్యకర్తలే తన బలం.. బలగమని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పార్టీ కార్యకర్తలను కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్లు స�
BRS schemes | సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ(MLA Gandhi) అన్నారు.
గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో చేపట్టిన నాలా విస్తరణ పనుల్�
రెండున్నరేండ్లుగా తెలియని కుమారుడి ఆచూకీ తనయుడి కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల మనసు సాయం చేయాలంటూ.. ఎమ్మెల్యే గాంధీకి వేడుకోలు మియాపూర్ ,నవంబర్ 26 :ఒక్కగానొక్క కొడుకు… కనిపించకుండాపోవడంతో ఆ తల్లిద�
రామచంద్రాపురం : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. శనివారం భారతీనగర్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీలో డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శరెడ్డితో కల�