చంపాపేట : ఆలయ అభివృద్ధికి తనవంతు సహకరిస్తానని ఎల్బీనగర నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ విలేజి గాయత్రినగర్ చౌరస్తా సమీపంలోని ఈదమ్మ ఆలయంలో స�
వనస్థలిపురం : ప్రపంచంలో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగానే బలమైన కార్మిక చట్టాలు వచ్చాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మ
మన్సూరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో యువజన సంఘాల కోసం భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ గ్రామం
మన్సూరాబాద్ : కరోనా నుంచి రక్షణ పొందేందుకు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు విధిగా వ్యాక్సినేషన్ చేయించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపార
కాలనీలలోని ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపుల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి కొవిడ్ టీకాలు వేయిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.