బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పేర్లు వెల్లడించిన వెంటనే ఎక్కడికక్కడే బీఆర్ఎస్ శ్రేణులు వీధుల్లోకి వచ్చారు. స్వీట్లు
హనుమంతుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంత్రి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి మండలంలోని వె
వారంతా నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బీదలు. నిలువ నీడలేని, సొంత గూడుకు నోచనివారు. కానీ, సర్కారు కరుణతో ఒక్కసారిగా ఓ ఇంటి వారయ్యారు. పట్టణానికి ఆనుకుని ఉన్న స్థలంలో రెండు పడక గదులతో కూడిన ఇంటికి ఓనర్�
నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతున్నది. ఇక రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్లోని 30 పడకల ప్రభుత్వ దవాఖాన వంద పడకలకు అప�
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు