బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది.అభ్యర్థులు వాడవాడలా, గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో సరితూగే రాష్ట్రం దేశంలోనే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చింతలపా�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్వపల్లి మండలం తిమ్మాపురం, కోమటిపల్లి,
సూర్యనాయక్ తండా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమ�
దేశానికి రోల్మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని తెలంగాణ స్టేట్ రోడ్స్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మ
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.