షాద్నగర్ ప్రాంతం అభివృద్ధే ముఖ్యం తప్పా రాజకీయాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మ�
కేశంపేట : కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట శ్రీలక్ష్మీవేంకటేశ్వస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో హోమం, ప్రత్య
షాద్నగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ ఉన్న
షాద్నగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు సీఎం ర�
షాద్నగర్ : దసరా పండుగ మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అన�
కొత్తూరు రూరల్ : ఉమ్మడి ప్రభుత్వ పాలనలో కుల వృత్తిదారులు వివక్షకు గురయ్యారని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకుసాగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన
షాద్నగర్టౌన్ : స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసావాది, జాతిపిత మహ్మాత్మా గాంధీ 152వ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని మహాత్మాగాంధీ, లాల్
షాద్నగర్ : వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంపై రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు సంతోషంగా ఉన్నారని, ఇందులో భాగంగానే పాడి రైతులు వినియోగించే చాప్ కట్టర్ యంత్రాలకు ఉచితంగా విద్యుత్ను అందించే
కొత్తూరు రూరల్ : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి మాయమాటలకు ప్రజలు విని మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్తండా గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్
షాద్నగర్ : దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్నగర్ ఎస్సీ కాలనీకి చె�
షాద్నగర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బీష్వమాధవి ఆధ్వర్యంలో పలు �