ఉక్రెయిన్పై రష్యా (Russia) దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది.
గత రెండేండ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia-Ukraine War) కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్లోని పోక్రోవ్స్క్ (Pokrovsk) పట్టణంపై రష్యా మిస్సైళ్లతో (Missile Strike) విరుచుకుపడింది.
Russian general Killed | రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుధీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ రష్యా సైన్యానికి చెందిన కీలక అధికారి ఉక్రెయిన్ క్షిపణి దాడిలో మరణించాడు.
సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు.
కీవ్ : ఉక్రెయిన్లోని సెంట్రల్ సిటీ క్రెమెన్చుక్లోని ఓ షాపింగ్ మాల్పై రష్యా క్షిపణి దాడి జరిపింది. రద్దీగా ఉండే మాల్పై దాడి జరుపడంతో 16 మంది మృత్యువాతపడ్డారు. మరో 59 మంది గాయపడ్డట్లు ఉక్రెయిన్ అత్య�
కీవ్: రద్దీగా ఉన్న ఉక్రెయిన్ షాపింగ్ మాల్పై క్షిపణితో రష్యా దాడి చేసింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా 20 మందికిపైగా గాయపడ్డారు. తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రెమెన్చుక్లో సోమవారం ఈ సంఘటన జరిగింది. క్షిపణ
సనా: యెమెన్లో క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. కొంత మంది పరిస్థితి సీరియస్గా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బుధవారం రాత్