ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘ఎర్ర బంగారం’ ధర రోజురోజుకూ పతనమవుతున్నది. ఒకానొక దశలో రూ.14 వేలకు చేరిన మిర్చి క్వింటా ధర.. గత 4 రోజుల్లోనే రూ.500 తగ్గింది. నిరుడు ఇదే సమయంలో రూ.23 వేలు ఉన్న మిర్చి ధర ఇప్పుడు సగం ధర మాత�
BRS Party | మిర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం మండల బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి దామోదర్ రావుకు వినతి పత్�
వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. గత నెల 10వ తేదీ నుంచి పార్లమెంట్ఎన్నికలు, తర్వాత వేసవి సెలవులు రావడంతో మార్కెట్లో క్రయవిక్రయాలు చేపట్టలేదు.
మార్కెట్లో తేజా మిర్చి ధర దోబూచులాడుతోంది. నిన్న, మొన్నటి వరకు అంతంతమాత్రంగా పలికిన రేటు ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తుండడంతో మార్కెట్కు సరుకు తరలించిన రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది క్వింటా మిర�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.40వేలు పలికింది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్కు రూ.25వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ ఇటీవల రూ.38వేలు పలికింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.22,300 పలికింది. మార్కెట్లో వారం రోజుల నుంచి మిర్చి ధర తగ్గుతూ.. పెరుగుతుండడంతో రైతులు సరుకును విక్రయానికి తరలించారు.
ఖమ్మం వ్యవసాయం, జూలై 18 : తేజా రకం ఏసీ మిర్చిక్వింటాల్ రూ.23,500కు చేరింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.20వేలు కాగా.. కనిష్ఠ ధర క్వింటాల్క�
వరంగల్ : మిర్చి రైతులకు కాసుల వర్షం కురుస్తున్నది. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడు లేనంతగా మిర్చికి భారీ ధర పలుకుతున్నది. జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి ధర రోజు రోజుకి పెరిగిపోతున్నది.
వరంగల్ : జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం(మిర్చి) ధరలు రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. బుధవారం మార్కెట్లో సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాట్కు రూ. 41,000 ధర �
వరంగల్ : ఎర్ర బంగారం(Mirchi) ఘాటెక్కింది. రాష్ట్రంలో బంగారంతో పాటు మిర్చి ధరలు పోటీ పడి పెరుగుతున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, దేశి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ సింగిల