మైనార్టీ గురుకుల విద్య మిథ్యగా తయారవుతున్నది. విద్యాలయాల నిర్వహణ గాడి తప్పి అందని ద్రాక్షగా మారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆధునిక సౌకర్యాలు, వసతులతో పిల్లలు ఏ లోటూ లేకుండా అభ్యసించగా, ప్రస్తుత క
గురుకుల పాఠశాల విద్యార్థిని శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. జుక్కల్ మండలం పడంపల
సిద్దిపేట పట్టణ శివారు ఎల్లంకి కాలేజీ ఆవరణలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో 339 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రెగ్యులర్ ప�