మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులం బాలుర-3 నుంచి ఇద్దరు వి ద్యార్థులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాషాబ్గుట్ట పెద్ద శివాలయం సమీపంలోని సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాల భవన సమ
Telangana | నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది. కేసులదాకా వెళ్లినట్ట�
స్టేట్ క్యాడర్గా తమను పరిగణించి బదిలీల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ ప్రిన్సిపాళ్లు తమ సొసైటీ కార్యదర్శిని కోరారు. 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా తాము మైనార్టీ గురుక�
టీఎస్యూటీఎఫ్ మైనార్టీ గురుకుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. నల్లగొండలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో కమిటీని ఎన్నుకున్నారు.
హైదరాబాద్ : పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని, ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణలో ఐదు సొసైటీల
Entrance exams | రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల (Entrance exams) కోసం వచ్చే నెల 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను మైనార్టీ గురుకులాల్లో ఐదు, ఆరు, ఎనిమిది తరగతులు