ప్రభుత్వం ఎంతో ఊరించిన రాజీవ్ యువవికాసం పథకం యువతను ఉసూరుమనిపిస్తున్నది. కొత్తవారికే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న 7.44 లక్షల మందికి అవకాశం ఇవ్వడంలేదు. నిరుద్యోగ యు�
తెలంగాణ ప్రశాంతంగా ఉండాలంటే అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని, కాంగ్రెసోళ్లను నమ్మి ఓటువేస్తే రాష్ట్రం ఆగం అవుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 25వ డివిజన్
పటాన్చెరు డివిజన్ 113లోని బండ్లగూడలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోక�
సమైక్య పాలనలో కునారిల్లిని కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గొల్లకురుమలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేస్�
ఒకపక్క రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాల కింద కాంగ్రెస్, బీజేపీలోని బడా నాయకులు మొదలు చోటా నాయకుల వరకు ప్రతి ఏటా లక్షలాది రూపాయల లబ్ధిపొందుతూ.. మరోపక్క తమకు మేలు చేస్తున్న సీఎం
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తున్నామని, ఈసారి కేసీఆర్కు ఓటేసి మూడోసారి సీఎం చేస్తే ఇస్నాపూర్ వరకు మెట్రో త్వరలో చూస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ�
మహబూబ్నగర్-కోస్గి-చించోలి రహదారి పనులను వేగంగా చేపట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. శుక్రవారం మండలంలోని చిన్నదర్పల్లి సమీపంలో చించోలి హైవే పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడార�
లంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందుతున్నాయి. పౌరులు, వారి కుటుంబాల ఉద్ధరణకు ఉద్దేశించిన స్కీములేకాక..ప్రజలందరి సౌలత్లకు నిర్దేశించినవి అనేకం.