Bengaluru Cafe | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency)కు అప్పగించింది.
MHA | ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ నెల 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. దర్యాప్తు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పౌసుమి బసు అన్నారు. శుక్రవారం
IPS Officer | శాంతి భద్రతలను కాపాడాల్సిన ఓ ఐపీఎస్ అధికారి (IPS Officer) నైట్ క్లబ్ (Night Club)లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఆ అధికారిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం కాస్తా అసెం
Ananda Bose | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు (Ananda Bose) కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
PFI | పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై (PFI) కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎఫ్ఐపై ఐదేండ్లపాటు
Z Plus security | దేశంలో 43 మంది ప్రముఖులకు జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలో వీఐపీలు, వీవీఐపీలకు కొదవే లేదు. వ్యక్తిని బట్టి, హోదాను బట్టి భద్రత కల్పిస్తూ ఉంటారు. అయితే, అత్యున్నత భ�
న్యూఢిల్లీ: కేంద్ర పోలీస్ బలగాల వార్షిక సెలవును వంద రోజులకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సీఏపీఎఫ్ జవాన్లు తమ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు ఏడాదిలో కనీసం వంద రోజులు వారికి సెలవు ఇ�
ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అరవింద్ కేజ్రీవాల్పై సంచ�
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్కమిటీ సమావేశం కాను�