ఉద్యోగాలు ఇస్తామని తమను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ వీఆర్ఏలు, వారి వారసులు మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 81, 85 ప్రకారం వెం
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. ఈ సమ్మెను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. సోమవారం చర్చల పేరు తో హడావుడి చేసిన వైద్యారోగ్య శాఖ.. మంగళవారం కనీసం పట్టించుకోలేదు.
Minister Jagadish reddy | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇది పచ్చదనం పెంచడంకోసం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తుందని చెప్పారు.
Banjarahills | బంజారాహిల్స్లో (banjarahills) బిల్డింగ్పైనుంచి పడి ఓ డాక్టర్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మినిస్టర్స్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్