కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఆగం కావద్దని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు �
తెలంగాణలో బీజేపీ లేచేదిలేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని రాష్ర్త వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకర్గం కోస్గి మండలంలోని 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి ప్రారంభిం
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు.. అవసరమైన మేరకు అత్యాధునిక సాంకేతిక యంత్రాలను సమకూరుస్తున్నా�
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, నిర్మల్ జిల్లా దవాఖాన అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్, అంబులెన్స్ పథకాలు సాధారణ ప్రసవాల్లో ఖమ్మం, కొండాపూర్ దవాఖానల ఘనత అదే స్ఫూర్తిని కొనసాగించాలి: మంత్రి త
రజకుల ఆర్థికాభివృద్ధికి 80 శాతం సబ్సిడీతో రుణాలు అందజేస్తాం వృత్తిదారులకు ఉచిత కరెంటుకు బడ్జెట్లో 300 కోట్లు కేటాయించాం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మెదక్, మార్చి 13: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రూ.66
కరోనా సమయంలో సేవ చేసినవారికి అవకాశం 8 ఏండ్లలో ప్రజావైద్యానికి ప్రాణం పోశాం వైద్య రంగంలో కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు జిల్లాకో మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి హరీశ్రావు కరోనా సమయంలో �
భావి భారత పౌరుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి కొవిడ్ టీకాలు వేయిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.