Minister Harish Rao | ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
డాక్టర్ల ఉత్పత్తిలో కూడా రాష్ట్రంమొదటి స్థానంలో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూ�
Minister Sabitha Indrareddy | మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
state level science fair | రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్మల్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ర�
టీచర్లకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(జీటీఏ) కోరింది. గురువారం మంత్రి సబితాఇంద్రారెడ్డిని హైదరాబాద్లోని ఆమె క్యాంపు కార్యాలయంలో జీటీఏ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు.
Minister Sabitha | అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన ఊరు - మన బడి, బీటీ ర
బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలకు 2021 - 22 విద్యా సంవత్సరానికిగానూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ గ్రేడ్ ఇవ్వడంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చే
మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా లచ్చ�
ఆర్కేపురం డివిజన్ కిన్నెర (స్వాగత్) ఫంక్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ అధ్యక్షతన జరుగగా.. ముఖ్య అతిథిగా రాష్ట
హైదరాబాద్ : పట్టణాలను స్వచ్ఛంగా మార్చేందుకే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీలో పట్టణ పగ్రతి కార్యక్రమానికి మంత్రి శ్రీ�