Minister RK Roja | శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను ఏపీ మంత్రి రోజా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న, ఆలయ
రాష్ట్ర ప్రజలను వంచించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఏదీ చేయడం లేదని అనడం నిజంగా వారి బుద్ధిలేనితనానిక�
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరని ఏపీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పిదం లేదని, పనికిరాని విషయాన్ని టీడీపీ నేతలు...
రాష్ట్రంలోని క్రీడాకారులకు అండగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం 'జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్' ను తీసుకువచ్చినట్లు ఏపీ క్రీడల మంత్రి ఆర్కే రోజా..
ఆస్ట్రేలియాలో ఏపీ మంత్రి ఆర్కే రోజా పర్యటిస్తున్నారు. మంత్రి రోజాకు అక్కడి తెలుగు సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘం...
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నారా లోకేష్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీప
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా రావని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు ఈసారి తన సొంత నియోజకవర్గంలో గెలవడంపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తున్నది జనం కోసమా లేక చంద్రబాబు కోసమా రాష్ట్ర ప్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా.. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్కు వచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో రోజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా