ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గేకు సన్నిహితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ నేత లింగరాజు కన్నీని మాదక ద్రవ్యాల రవాణా కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశార�
కర్ణాటకలోని బీదర్లో కాంట్రాక్టర్ సచిన్ పాంచాల్ (26) గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన సూసైడ్ నోట్లో మాజీ కౌన్సిలర్ రాజు కాపనూర్, మరో ఏడుగురు తన ఆత్మ�
ముడా భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఈనెల 22న సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎంవో ఆదివారం ప్ర�
ఆరెస్సెస్ అంతర్గత సర్వే ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 200 స్థానాలైనా గెలవలేదని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అవినీతి కంపు కొడుతున్నది. తాజాగా రెండు భారీ అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి ప్రతిష్ఠాత్మకమైన కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డైవలప్మెంట్ కార్పొరేషన్ లిమ�
Hijab Ban Lift | కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట�