ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండటం ఆ ఇంటికే కాదు రాష్ర్టానికీ మంచిది కాదు. చాలా చోట్ల ప్రైమరీ, హైస్కూల్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.
Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. భవిష్యత్తును ఇచ్చేది గురువేనని పేర్కొన్నారు. పి�
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్
దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ భాష, యాసను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసడించుకున్నారు. తెలంగాణ భాష అసలు భాషే కాదన్నారు. తెలంగాణలో కవులు, రచయితలే లేరన్నారు. తెలంగాణను అభివృద్ధి పరంగానే కాక భాష, యాస, స�
రాష్ట్రంలోని దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై ఆర్థికభారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంతో పా�
ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,51,022 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.
గ్రూప్స్ సహా ఇతర పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.