దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనల్లో రత్నాలు, ఆభరణాల రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) నిర్వహించిన ఓ
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం పెద్ద గందరగోళం సృష్టించారు. ఆటోమొబైల్ ఉత్పత్తిదారులకు, వాహన కొనుగోలుదార్లకు, స్టాక్ మార్కెట్కు ఆందోళన మిగిల్చారు.
ల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ
శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వాడకాన్ని భారీగా తగ్గించి దేశంలో 40 శాతానికి పైగా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
బీజేపీ అధిష్ఠానం తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాంతో రాజకీయాల నుంచి వైదొలగుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రా�
రాష్ర్టాల్లోని రహదారులను స్వాధీనం చేసుకొని టోల్ వసూలు చేసుకోవటానికి కేంద్రం సిద్ధమవుతున్నది. రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారులను తీసుకొని, విస్తరించి, టోల్ విధిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితి�
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ, జూలై 25: రాజకీయాలు వీడాలని తనకు తరుచూ అనిపిస్తున్నదంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయాలంటే అధికారం కోసమే అన�
రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 29న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్-బెంగళూరు రహదారి 12 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.