జాతీయ క్రీడా బిల్లు (ఎన్ఎస్బీ)కు పార్లమెంట్ ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ ఈ బిల్లుకు మద్దతు తెలపగా మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఎన్ఎస్బీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకూ రాజ్యసభ జై కొ�
కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అవస్థ పడుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. లోక్సభలో శుక్రవారం ఆయన యూరి యా సమస్యను లేవనెత్తి, ఎన�
ఫార్మా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయించాలని యోచిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఒక ఫార్మా సదస్
వైద్య పరికరాల తయారీ రంగాన్ని దేశీయంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం నేషనల్ మెడికల్ డివైసెస్ పాలసీకి బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ.
ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) లాంటి సంస్థల సంఖ్యను తమ ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న కర్ణాటక పర్యటనలో ఘనంగా సెలవిచ్చారు.
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన నిపుణుల బృందం.. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీతో కోవిడ్ టీకాల సరఫరా కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవ�